Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 15.06.2021

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,17,239 పాజిటివ్ కేసు లకు గాను 
*17,30,053 మంది డిశ్చార్జ్ కాగా
*12,052 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 75,134

రాష్ట్రంలో గత 24 గంటల్లో 96,153 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,741 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా
నిర్దారింపబద్దారు.

కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఆరుగురు, వైఎస్‌ఆర్‌ కడప
లో నలుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు,
విశాఖపట్నం లో నలుగురు, అనంతపూర్‌ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, పశ్చిమ
గోదావరి లో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు మరియు విజయనగరం లో
ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 10,567 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని (౧66౦౦౪6౯66) సంపూర్ణ
ఆరోగ్యవంతులు అయ్యారు

నేటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.



Below Post Ad


Post a Comment

0 Comments