AP Corona Cases: ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే..!

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,28,577కి చేరింది. ఇందులో 1,38,912 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,78,452 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 81 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 11,213కు చేరుకుంది. ఇక నిన్న 16,223 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,96,34,279 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 1041, చిత్తూరు 1658, తూర్పుగోదావరి 2308, గుంటూరు 669, కడప 602, కృష్ణా 841, కర్నూలు 556, నెల్లూరు 546, ప్రకాశం 607, శ్రీకాకుళం 465, విశాఖపట్నం 814, విజయనగరం 318, పశ్చిమ గోదావరి 996 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.


 


Below Post Ad


Tags

Post a Comment

0 Comments